MEIL Corruption: మేఘాకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు?
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మేఘా సంస్థ అక్రమాలపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వేసిన పిల్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. స్వతంత్ర దర్యాప్తు అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణ మే 13నుంచి జరగనుంది.