AP Elections 2024: ఓటర్లతో ఒట్లు వేయించిన వైసీపీ నాయకులు.. వీడియో వైరల్!
తిరుపతిలోని టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్ర రెడ్డి ఓటర్లతో దేవుని గుడిముందు ఒట్లు వేయించడం హాట్ టాపిక్ గా మారింది. కుటుంబంతో సహా అందరూ వైసీపీకే ఓటు వేయాలని అగ్నిసాక్షిగా ప్రమాణం చేయించిన వీడియో వైరల్ అవుతోంది. వెంటనే జయచంద్రపై చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి డిమాండ్ చేస్తోంది.