Kathua Terrorist Attack: కథువా ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం : భారత్
జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్పందించిన భారత్.. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.