CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని అన్నారు సీఎం రేవంత్. లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందని పేర్కొన్నారు. దీని వల్ల 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని హర్షం వ్యక్తం చేశారు.