మేము అసెంబ్లీకి వచ్చేది లేదు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
రేపు అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ ఎన్నికల్లో గెలిచినా ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు రేపు ప్రమాణస్వీకారం చేయరని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఎంఐఎం దే రాజ్యం నడుస్తుందని ఆరోపించారు.