T20 World Cup: పొట్టి ప్రపంచకప్ కొత్త లోగో...ఆవిష్కరించిన ఐసీసీ..!!
వచ్చే ఏడాది జరగనున్న టీ 20 వరల్డ్ కప్ కోసం రూపొందించిన సరికొత్త లోగోను ఐసీసీ ఆవిష్కరించింది. వచ్చే ఏడాది మహిళల, పురుషుల టీ 20 వరల్డ్ కప్ టోర్నీలను నిర్వహించనున్నారు.
వచ్చే ఏడాది జరగనున్న టీ 20 వరల్డ్ కప్ కోసం రూపొందించిన సరికొత్త లోగోను ఐసీసీ ఆవిష్కరించింది. వచ్చే ఏడాది మహిళల, పురుషుల టీ 20 వరల్డ్ కప్ టోర్నీలను నిర్వహించనున్నారు.
2024 టీ 20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ లేకుండానే టీమిండియా మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియాను రోహిత్ శర్మ కెప్టెన్సీలో T20 ప్రపంచ కప్ 2024కి పంపాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇది నిజంగా అభిమానులకు షాకింగ్ న్యూసే.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కాకముందే ఐసీసీ 2024లో నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించింది. ఈ టోర్నీ అమెరికా వేదికగా జరుగనున్నట్లు తెలిపింది. ఈ పొట్టి టోర్నీ అమెరికాలోని మూడు ప్రధాన నగరాల్లో జరుగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.