T20 WC 2024: జూన్ 2నుంచి టీ20 వరల్డ్ కప్ సంగ్రామం మొదలుకానున్న విషయం తెలిసిందే. కాగా ఈ యేడాది పొట్టి కప్ కు యూఎస్ఏ- విండీస్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనబోయే దేశాలన్నీ తమ తుది జట్లను ప్రకటించేశాయి. ఇదిలావుంటే.. ఈ మెగా టోర్నీకి ఉగ్ర ముప్పు పొంచివున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఓ టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి ఇప్పటికే బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..T20 WC 2024: వరల్డ్ కప్ టోర్నీకి ఉగ్ర ముప్పు.. ఆ దేశం నుంచి బెదిరింపులు!
ఈ యేడాది యూఎస్ఏ- విండీస్ వేదికల్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఉగ్రముప్పు పొంచివున్నట్లు వస్తున్న వార్తలపై ఐసీసీ స్పందించింది. నార్త్ పాకిస్థాన్ వేదికగా పనిచేస్తున్న ఓ టెర్రరిస్ట్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడ్డట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
Translate this News: