Asia Cup 2025: నెట్టంట వైరల్ అవుతున్న టవల్ డ్రామా.. పాక్కు ఇలానే సపోర్ట్ చేస్తారా అంటూ సూర్యకుమార్పై మండిపడుతున్న ఫ్యాన్స్ !
ఆసియా కప్ 2025లో భారత్, యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదానికి దారితీసింది. పాకిస్తాన్ మ్యాచ్తోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారా? అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.