Karnataka: ముగ్గురు అమ్మాయిల మీద యాసిడ్ దాడి..ఎంబీఏ స్టూడెంట్ నిర్వాకం
కర్ణాటకలోని మంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు ఇంటర్ చదివే అమ్మాయిల మీద యాసిడ్ దాడి జరిగింది. పరీక్ష రాయడానికి కాలేజీకి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
కర్ణాటకలోని మంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు ఇంటర్ చదివే అమ్మాయిల మీద యాసిడ్ దాడి జరిగింది. పరీక్ష రాయడానికి కాలేజీకి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
విద్యార్ధుల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. విదార్ధుల్లో స్పేస్ సైన్స్ మీద ఆసక్తిని కలిగించేందుకు యువిక అనే కార్యక్రమాన్ని తీసుకు వస్తోంది. దీనికి తొమ్మిది..ఆపై తరగతుల వాళ్ళు అప్లై చేసుకోవచ్చని తెలిపింది.
మార్చి నెలలో విద్యార్థులకు, ఉద్యోగులకు భారీగా సెలవులు రానున్నాయి. ముందు మార్చి 3 న ఆదివారంతో సెలవు మొదలుకుని... వచ్చే వారంలో మహాశివరాత్రి, రెండో శనివారం, ఆదివారం ఇలా వరుసగా సెలవులు వచ్చాయి.ఇలా మొత్తంగా 11 రోజులు మార్చి నెలలో ఉన్నాయి.
బోర్డు పరీక్షల సమయంలో విద్యార్థులకు మంచి ఆహారంతోపాటు నిద్ర చాలా అవసరం. లేట్ నైట్ వరకు చదువుకునే విద్యార్థులకు సమతుల్య ఆహారం ఇవ్వాలి.ఉదయం ఒక గ్లాసు పాలతోపాటు డ్రైఫ్రూట్స్ ఇవ్వాలి. మధ్యాహ్నం రోటీ, పెరుగు, సాయంత్రం జ్యూస్, రాత్రి కిచిడీతోపాటు తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
పరీక్షల్లో ఒక పేపర్ సరిగ్గా రాయకపోతే అధైర్యపడవద్దు. మిగిలిన పేపర్స్పై దీని ప్రభావం పడకుండా ఉండేలా చూసుకోండి. ఒక ఎగ్జామ్ సరిగ్గారాయనంత మాత్రానా తల్లిదండ్రులు పిల్లలను తిట్టకూడదు. మిగిలిన పేపర్స్ను టెన్షన్ లేకుండా రాసేలా మద్దతివ్వాలి. ఆరోగ్యాన్ని అసలు నెగ్లెక్ట్ చేయవద్దు.
డిగ్రీ, పీజీ చదివే విద్యార్థుల కోసం ఒడిశా ప్రభుత్వం నూతన ఉన్నత అభిలాష (NUA)-ఒడిశా పేరుతో ఓ పథకం తీసుకురానుంది. ఈ పథకం కింద విద్యార్థులకు ప్రతి ఏడాది రూ.9 వేలు, విద్యార్థినులకు రూ.10 వేల చొప్పున అందించనున్నారు.
పరీక్షల కాలంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకుని ఫోకస్ పెంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఒత్తిడి దూరం అవ్వడంతోపాటు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం ఖాయం అంటున్నారు మానసిక నిపుణులు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.
తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చే బోధన, స్కాలర్ షిప్ల దరఖాస్తు గడువును పొడిగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ఈబీసీ విద్యార్ధులు మార్చి 31 వరకు దరఖాస్తులను పెట్టుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
పిల్లల్లో ఒత్తిడిని పోగొట్టేందుకు ప్రధాని మోడీ నిర్వహిస్తున్న కార్యక్రమం పరీక్షా పే చర్చా. ఈరోజు ఏడవసారి ప్రధాని విద్యార్ధులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇందులో భాగంగా పిల్లల ప్రోగ్రెస్ కార్డు తల్లిదండ్రుల విజిటింగ్ కార్డు కాదని...దాంతో వారి మీద ఒత్తిడి తీసుకోవద్దని మోడీ సూచించారు.