Stock Market Down : ఆర్బీఐ నిర్ణయంతో ఇన్వెస్టర్లకు షాక్.. రూ.2.82 లక్షల కోట్లు నష్టం!
ఆర్బీఐ రేపో రేట్లపై తీసుకున్న నిర్ణయం ప్రభావంతో సెన్సెక్స్ 582 పాయింట్ల పతనాన్ని చవిచూసింది. మరోవైపు నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయింది. ఒక రోజు ముందు స్టాక్ మార్కెట్ 870 పాయింట్లకు పైగా పెరిగింది. ఆర్బీఐ వైఖరి ఊహించిన దానికంటే కఠినంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు.