అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్గా..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యుత్తమ బ్యాంక్గా నిలిచింది. ఈ విషయాన్ని అమెరికా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ ఏడాది అత్యుత్తమ బ్యాంక్గా ఎస్బీఐ అని ప్రకటించింది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యుత్తమ బ్యాంక్గా నిలిచింది. ఈ విషయాన్ని అమెరికా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ ఏడాది అత్యుత్తమ బ్యాంక్గా ఎస్బీఐ అని ప్రకటించింది.
ఛత్తీస్గఢ్లోని ఓ గ్రామంలో కొందరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరుతో ఓ నకిలీ బ్రాంచ్ను ఓపెన్ చేసి గ్రామస్థుల నుంచి లక్షల్లో దండుకున్నారు. చివరికి అది ఫేక్ బ్యాంక్ అని తేలడంతో అందరూ కంగుతిన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ప్రస్తుతం ఇల్లు కొనాలన్నా, నిర్మించాలన్నా భారీగా డబ్బు ఖర్చు చేయాలి. అందుకే చాలా మంది బ్యాంక్ నుంచి హోమ్ లోన్ సాయం తీసుకుంటున్నారు. హోమ్ లోన్ తీసుకునే ముందు వడ్డీ ఎంత అవుతుంది? ప్రతి నెలా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ (EMI) ఎంత చెల్లించాలి? వంటి విషయాలు తెలుసుకోవాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు SBI శాలరీ ప్యాకేజీ అకౌంట్ రూపొందించింది. ఈ అకౌంట్ ఓపెన్ చేయటం ద్వారా వాటి లాభాలు ప్రాసెస్ విశేషాలు బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారత ఎన్నికల సంఘానికి ఎన్నికల బాండ్ల వివరాలను సమర్పించింది ఎస్బీఐ. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఎలక్ట్రోరల్ బాండ్ల డేటాను ఎన్నికల సంఘానికి సమర్ఫించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎలక్టోరల్ బ్యాండ్స్ విషయంలో ఎస్బీఐకి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి మార్చి 6వ తేదీ లోగా పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పిన కోర్టు తీర్పుపై తమకు ఇంకా సమయం కావాలని ఎస్బీఐ కోరడంపై తీవ్రంగా స్పందించింది సుప్రీం కోర్టు
Crpf పోర్టల్ పని చేయదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ప్రకటన రిలీజ్ చేసింది. ఇవాళ రాత్రి 9.30గంటల నుంచి రాత్రి 11.30 ల వరకు రెండు గంటల పాటు అంతరాయంపై ఖాతాదారులకు సమాచారం అందించింది. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ట్విట్టర్ ద్వారా కోరింది.
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్. నవంబర్ 26న బ్యాంక్ కు సెలవు ఉంది. ఈ రోజు కొద్దిసేపు యూపీఐ సేవలను పొందలేరు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారికంగా వెల్లడించింది. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనోలైట్, ఏటీఎం వంటి సర్వీసులను పొందవచ్చని తెలిపింది.