Fake letters : ఖబడ్దార్ రేవంత్ భరతం పడతాం..ముఖ్యమంత్రికి షాకింగ్ లేఖ..ట్విస్ట్ ఏంటంటే..?
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నారాయణ్పేట జిల్లా మక్తల్లో సంచలన లేఖలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలను హెచ్చరిస్తూ రాసిన లేఖలు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించాయి.