South Korea: సొంత పౌరులపైనే బాంబు దాడి.. వాయుసేన శిక్షణ కార్యక్రమంలో ఘోరం!
దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. వాయుసేన చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకొంది. యుద్ధ విమానాలు పొరబాటున సొంత పౌరులపైనే బాంబులు వేశాయి. నలుగురికి తీవ్రగాయాలవగా ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు.