సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
సంక్రాంతికి ఊర్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
సంక్రాంతికి ఊర్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
సౌత్ సెంట్రల్ రైల్వే శబరిమల వెళ్లే భక్తులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 31 వరకు 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వివరించింది. సికింద్రాబాద్, మచిలీపట్నం, కొల్లం, నాందేడ్, ఈరోడ్, హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి ఈ రైళ్ల రాకపోకలు జరుగుతాయి.
శబరిమల కి వెళ్లే భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతుండడంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఐదు ప్రత్యేక రైళ్లను నడపునున్నట్లు తెలిపారు. ఈ ట్రైన్లు డిసెంబర్ 18 నుంచి జనవరి 15 వరకు నడుస్తాయని అధికారులు వివరించారు.
మూడు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్-విజయవాడ సెక్షన్లో కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైను పనుల కారణంగా ఇవాళ్టి నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఇంటర్ సిటీ, శాతవాహన, కాకతీయ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఇప్పుడు రైల్వే శాఖ మీద కూడా పడింది. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు 305 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు అధికారులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ విషయం గురించి ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
ఏపీలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరించారు. సుమారు 150 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, చీరాల మీదుగా వెళ్లే రైళ్లను రద్దు అయ్యాయి.
భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ చెప్పింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 22 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 2 వరకు షెడ్యూల్ వారీగా సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. మరో 64 ప్రత్యేక రైళ్లును ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ - కొల్లం, నర్సాపూర్-కొట్టాయం, విశాఖపట్నం-కొల్లం, శ్రీకాకుళం రోడ్-కొల్లం మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నారు.
విజయవాడ డివిజన్ లో పలు ట్రైన్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.జరిగిన మార్పులతో పాటు పండుగ రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు జర్నీ చేయాలని అధికారులు తెలిపారు.