రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతి పెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే సంక్రాంతి (Sankranthi) నే. మరి కొద్ది రోజుల్లో ఈ పండుగ రాబోతుంది. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారంతా కూడా సొంతూర్లకు రావడానికి రెండు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఓ శుభవార్త చెప్పింది.
పూర్తిగా చదవండి..South central Railway: సంక్రాంతికి ఊరెళ్లలానుకుంటున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే!
సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. మరో 32 ప్రత్యేక రైళ్లను పండుగ సందర్భంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Translate this News: