Bandi Sanjay : సోనియా గాంధీ రూ.2 వేల కోట్లు కాజేసేది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత సోనియాగాంధీపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా దాదాపు రూ.2 వేల కోట్ల ప్రభుత్వ సంపదను కాజేసే ప్రయత్నం చేసారంటూ కామెంట్స్ చేశారు. దేశ సంపదను దోచుకునేందుకు సిద్ధమైయిందన్నారు.