Terrorist Attack: మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 32 మంది మృతి
సోమాలియా రాజధాని మొగదీషులోని ఓ బీచ్ హోటల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసుకోవడంతో 32 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడింది తామేనని అల్ఖైదాతో సంబంధాలున్న అల్ షబాబ్ ఉగ్ర సంస్థ ప్రకటించింది.