X Social Media : కాసేపు ఆగిపోయిన ట్విట్టర్...
మోస్ట్ యాక్టివ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ ఆగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ ఆగిపోయింది. దీంతో నెటిజన్లు చాలాసేపు ఇబ్బందులు పడ్డారు.
మోస్ట్ యాక్టివ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ ఆగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ ఆగిపోయింది. దీంతో నెటిజన్లు చాలాసేపు ఇబ్బందులు పడ్డారు.
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై ఎస్ షర్మిల కుమార్తె, కుమారుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన సంతోషం వ్యక్తం చేశారు. నా అద్భుతమైన పిల్లలిద్దరూ చదువులో మైలురాళ్లను అధిగమించడం చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.
తనకున్న స్టార్ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటుంది సీతారామం భామ మృణాల్ ఠాకూర్. ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తే అక్కడ ఎంతసేపు ఉంటే..అన్ని నిమిషాలకు..నిమిషానికి లక్ష చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.
నాని తాజాగా నటించిన సినిమా హాయ్ నాన్న చూసిన అల్లు అర్జున్ చిత్ర బృందానికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. సినిమాలో ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారంటూ కితాబు ఇచ్చారు.
రేణు దేశాయ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కారు. తమ పర్సనల్ లైఫ్ గురించి పదేపదే వార్తల్లో మాట్లాడటం జర్నలిజం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు.
డీప్ఫేక్ పోర్నోగ్రఫీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఫొటోలను 'ఏఐ' ద్వారా 'అన్డ్రెస్' చేసే వెబ్సైట్లలో పోకిరిగాళ్లు హద్దుదాటుతున్నారు. గత సెప్టెంబర్లో 2 కోట్ల 40లక్షల మంది యూజర్లు 'న్యూడిఫై' సైట్లను విజిట్ చేశారని నివేదికలు చెబుతున్నాయి.
వాళ్ళంతే.. 70 ఏళ్ళుగా అలవాటైన పద్ధతిని వదులుకోలేరు. వారి విభజన సిద్ధాంతంతో మనమంతా జాగ్రత్తగా ఉండాలి అంటూ కాంగ్రెస్ కు చురకలు అంటించారు ప్రధాని మోదీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అనుకూలవాదులు బీజేపీ గెలుపు మీద చేసి వ్యాఖ్యలకు ఇలా కౌంటర్ వేశారు.
సోషల్ మీడియా ఇప్పుడు వినోదమే కాదు సంపాదనా మార్గం కూడా. ఇప్పుడు యువత దీన్నే కెరీర్ గా చేసుకుంటోంది. అలా సోషల్ మీడియాలో లక్షలు, కోట్లు సంపాదిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే అందులో మహారాణులు ఎవరో తెలుసా..