Andhra Pradesh : దారుణం.. సెప్టిక్ట్యాంక్లో పడి ఏడేళ్ల బాలుడు మృతి..
విశాఖపట్నంలోని ఆనందపురం మండలం బొడ్డుపాలెంలో సెప్టిక్ ట్యాంక్లో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. మధురవాడ వాంబై కాలనీకి చెందిన బాలుడు బొడ్డుపాలెం వచ్చాడు. ఆడుకుంటూ ఉండగా.. అదుపుతప్పి సెప్టిక్ ట్యాంక్లో పడి మృతిచెందాడు.