‘సీజ్ది షిప్’లో బిగ్ ట్విస్ట్.. పవన్ కళ్యాణ్కు కేంద్రం షాక్!
పవన్ కళ్యాణ్కు కేంద్రం షాక్ ఇచ్చింది. స్టెల్లా షిష్ సీజ్ కుదరదని కేంద్రం తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి, కాకినాడ కలెక్టర్కి ఎన్సీఎల్ లేఖ రావడంతో.. రేషన్ బియ్యం మినహా మిగిలిన రైస్ ఎగుమతి జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.