మూడవరోజు ఆటముగిసే సమయానికి ఆధిక్యంలో ఇంగ్లాండ్!
ఇంగ్లాండ్,వెస్టీండీస్ మధ్య జరగుతున్న రెండవ టెస్టులో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 207 పరుగుల ఆధిక్యం సాధించింది.మొదటి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఆలౌటయ్యింది. తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టీండీస్ జట్టు 457 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పొయింది.