BIG BREAKING: జగన్కు చంద్రబాబు సర్కార్ భారీ షాక్!
AP: జగన్కు చంద్రబాబు సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్లోని అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తం 17.69 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక తహసీల్దార్ తెలిపారు.