Sakshi Malik: బికినీలో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్!
మోడల్, నటి సాక్షి మాలిక్ తరచూ తన గ్లామర్ షోతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా బికినీలో ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.
మోడల్, నటి సాక్షి మాలిక్ తరచూ తన గ్లామర్ షోతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా బికినీలో ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.
సాక్షి మాలిక్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా కూల్ వెదర్లో హీట్ పెంచే హాట్ అందాలతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ తన ఆటోబయోగ్రఫీకి సంబంధించి ఓ బుక్ను విడుదల చేశారు. 2012లో కజకిస్థాన్లోని ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ జరిగిన సమయంలో బ్రిజ్ భూషణ్ తనను హోటల్ రూమ్లో లైంగికంగా వేధించినట్లు అందులో పేర్కొన్నారు.
ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయ ప్రముఖులకు చోటుదక్కింది. ఈ లిస్టులో భారతీయ నటి ఆలియా భట్ తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల,భారత రెజ్లర్ సాక్షి మాలిక్ ఉన్నారు.
ప్రముఖ రెజ్లర్ వీరేంద్ర సింగ్ యాదవ్ తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. సాక్షీ మాలిక్, బజరంగ్ పూనియా దారిలోనే తాను కూడా వెళ్లనున్నట్టు ట్వీట్ చేశారు. WFI అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ను నియమించడాన్ని వీరంతా నిరసిస్తున్నారు.
కాంగ్రెస్ ఒడిలో కూర్చొని పలువురు రెజర్లు నిరసన చేస్తున్నారంటూ ఆరోపించారు బీజేపీ ఎంపీ,మాజీ WFI చీఫ్ బ్రిజ్భూషణ్. రెజర్లతో పోరాడటానికి తాను ఉరి వేసుకోవాలా? అని ప్రశ్నించాడు. WFI చీఫ్గా బ్రిజ్ సన్నిహితుడు ఎన్నికను రెజర్లు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష ఎన్నికల్లో బ్రిజ్ సన్నిహితుడైన సంజయ్ గెలవడంతో రెజర్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నట్టు రెజ్లర్ బజరంగ పూనియా మోదీకి ట్వీట్ చేశారు. అంతేకాదు నేరుగా మోదీ ఇంటికి వెళ్లేందుకు పూనియ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను రెజ్లింగ్ ను వదిలేస్తున్నట్టు ఎంతో బాధతో చెప్పారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ విజయంతో ఆమె కలత చెంది ఈ నిర్ణయానికి వచ్చారు.