రేవంతన్న వాళ్ళు రైతులే... ! | Katipally Venkata Ramana Reddy Emotional Comments On Farming | RTV
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. మార్చి 31 లోపు అర్హులైన అందరికీ..రైతుభరోసా ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.