Delhi : కేజ్రీవాల్కు షాక్.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రికి మళ్ళీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన రిమాండ్ను పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 15వరకు రిమాండ్ను ఇచ్చింది.
ఢిల్లీ ముఖ్యమంత్రికి మళ్ళీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన రిమాండ్ను పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 15వరకు రిమాండ్ను ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ మీద ఇవాళ విచారణ జరగనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని..మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశారు కవిత. ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ ఈరోజుతో ముగుస్తోంది. ఈడీ అధికారులు ఆయనను ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు కోర్టులో హాజరుపర్చనున్నారు. దీనిపై అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.