IPL 2024 : స్టేడియంలో కొట్టుకున్నది పాండ్యా-రోహిత్ ఫ్యాన్స్ కాదా?
మోదీ స్టేడియంలో గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో ఫ్యాన్స్ కొట్టుకున్న వీడియో వైరల్గా మారింది. రోహిత్-పాండ్యా ఫ్యాన్స్ ఒకరినొకరు తన్నుకున్నారని సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తన్నుకున్నది ఈ ఇద్దరి ఫ్యాన్స్ కాదని INDIA.com ఫ్యాక్ట్ చెక్లో తేలింది.