Paytm Crisis News: మరింత పతనం దిశగా పేటీఎం..వేలాది కోట్ల ఇన్వెస్టర్స్ సంపద ఆవిరి!
పేటీఎం పతనం ఆగేట్లు కనిపించడం లేదు. ఆర్బీఐ చర్యల తరువాత మూడు ట్రేడింగ్ రోజుల్లో పేటీఎం షేర్లు 42% పడిపోయాయి. ఇన్వెస్టర్స్ సంపద 20,500 కోట్ల రూపాయలు పైగా ఆవిరి అయిపోయింది. మనీలాండరింగ్ ఆరోపణలు కూడా పేటీఎం మీద వస్తున్నాయి. దీంతో కోలుకునే అవకాశం కనిపించడం లేదు.