రతన్ టాటాకు నివాళులర్పించిన ముఖేష్ అంబానీ | Mukesh Ambani Pay last Respects to Ratan Tata | RTV
రతన్ టాటా మరణం అందరినీ కలిచి వేసింది. స్టాక్ మార్కెట్ సైతం ఆయన మృతికి ఘన నివాళి సమర్పించింది. అందుకు గుర్తుగా టాటా షేర్లు ఈరోజు 15శాతం పెరిగాయి. టాటా గ్రూప్ నుంచి దాదాపు 25కు పైగా లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి.
భారత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంతో ఆయనకు సోషల్ మీడియాలో ప్రముఖులతో పాటు నెటిజన్లు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా క్రీడాకారిణి పీవీ సింధూ, వ్యాపారవేత్త బిల్గేట్స్ ఆయనతో కలిసిన క్షణాలను పంచుకున్నారు.