Floating Stone : ఘాజీపూర్ గంగానదిలో తేలుతున్న రామసేతు రాయి
రామాయణం ప్రకారం శ్రీరాముడు లంకకు చేరేందుకు సముద్రంపై రామసేతును నిర్మించింది వానరసేన. సముద్రంలో తేలుతూ ఉండే ప్రత్యేక రాళ్లతో రామసేతును నిర్మించారని.. పురణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు అలాంటి రాయి ఒకటి గంగానదిలో ప్రత్యక్షమైంది.
/rtv/media/media_files/2025/07/19/ram-setu-stone-floating-in-the-ganges-river-in-ghazipur-2025-07-19-19-20-39.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Ravana-More-than-Just-a-Rakshasa.jpg)