లక్షలు అప్పు చేసి ఆన్లైన్ గేమ్స్.. చివరికి ఉరేసుకొని సూసైడ్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం దేసయ్పల్లెకి చెందిన వంశీ ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి లక్షలు కోల్పోయాడు. వంశీ(20) ఆన్లైన్ గేమ్స్ ఆడి రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పు చేసిన డబ్బులు కోల్పోయానన్న మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
/rtv/media/media_files/2025/09/19/police-raid-on-poker-establishment-man-dies-of-heart-attack-2025-09-19-13-55-15.jpg)
/rtv/media/media_files/2025/06/10/OtKVJeXzLj1NcQKpoz9q.jpeg)