ఆంధ్రప్రదేశ్ఏపీలో ఒకేసారి రెండు ఊర్లను ముంచిన సర్పంచ్.. తీవ్ర ఆందోళనలో గ్రామస్థులు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సర్పంచ్ చేసిన పని తోకాడ, మల్లంపూర్ గ్రామస్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మట్టి తవ్వకాలకోసం చెరువుకు గండి కొట్టించడంతో ఇళ్లలోకి నీరు చేరడంతోపాటు చేతికొచ్చిన ధాన్యం, పంట పోలాలు నాశనం అయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. By srinivas 10 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Bathukamma celebrations: ఆంధ్రా అమ్మాయిల బతుకమ్మ అదుర్స్..గోదారోళ్ల బతుకమ్మ మామూలుగా లేదుగా తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ పండుగ ఘనంగా చేసుకుంటున్నారు. ఊరు, వాడ, పట్టణం బతుకమ్మ పాటలతో మార్మోగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి జిల్లాలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. By Vijaya Nimma 18 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn