Bus Accident : నల్గొండ లో బస్సు ప్రమాదం ఒకరు సజీవ దహనం
నల్గొండ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు నల్గొండ కి రాగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మరో 38 మందికి గాయాలు అయ్యాయి.
నల్గొండ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు నల్గొండ కి రాగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మరో 38 మందికి గాయాలు అయ్యాయి.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. గౌహతిలో ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో టాస్ కూడా వేయలేదు. మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు కూడా జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఈ క్రమంలోనే బెజవాడ కనక దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు.