Bus Accident : నల్గొండ లో బస్సు ప్రమాదం ఒకరు సజీవ దహనం
నల్గొండ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు నల్గొండ కి రాగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మరో 38 మందికి గాయాలు అయ్యాయి.