Telangana: దారుణం.. క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (S) మండలం బొప్పారం గ్రామానికి హైదరాబాద్కు చెందిన శ్రీపాల్రెడ్డి, రాజు అనే స్నేహితులు తమ కుటుంబ సభ్యులతో ఓ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో బుధవారం క్వారీ గుంతలో పడి శ్రీపాల్రెడ్డి, రాజు, ఆయన కూతురు మృతి చెందారు
/rtv/media/media_files/2025/05/17/KiOSMvlvPKY88XGBp4EV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-19-4.jpg)