క్రైంTelangana: దారుణం.. క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (S) మండలం బొప్పారం గ్రామానికి హైదరాబాద్కు చెందిన శ్రీపాల్రెడ్డి, రాజు అనే స్నేహితులు తమ కుటుంబ సభ్యులతో ఓ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో బుధవారం క్వారీ గుంతలో పడి శ్రీపాల్రెడ్డి, రాజు, ఆయన కూతురు మృతి చెందారు By B Aravind 17 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Accident: దొనబండ క్వారీలో ఘోరం.. బండరాళ్ల కింద చితికిపోయిన కార్మికులు! ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దొనబండ కొండల్లోని క్వారీలో డ్రిల్లింగ్ చేస్తుండగా బండరాళ్లు జారి పడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బండ రాళ్లకింద చితికిపోయిన మృతదేహాలు చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. By srinivas 15 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn