నగరానికి విచ్చేసిన సోనియా, రాహుల్, ప్రియాంక..ఆహ్వానం పలికిన రేవంత్
మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక లు నగరానికి చేరుకున్నారు.
మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక లు నగరానికి చేరుకున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఈ సారి తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. రాహుల్ గాంధీ 23, ప్రియాంక 26, మల్లికార్జున్ ఖర్గే 10 సభల్లో పాల్గొన్నారు.
బీజేపీకి రోజు రోజుకు ఆదరణ పెరిగింది.. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. మజ్లిస్ పార్టీని పెంచి పోషింది కాంగ్రెస్సే అని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అవినీతి పార్టీలు ఓడిపోవాలని పేర్కొన్నారు.
జనగాం జిల్లా పాలకుర్తిలో సభ ముగిసిన అనంతరం ప్రియాంక గాంధీ అక్కడ స్థానికంగా ఉంటున్న ఓ దంపతుల ఇంటికి వెళ్లింది. ప్రియాంక గాంధీ తమ ఇంటికి రావాడాన్ని చూసి ఆ దంపతులు సంతోషంతో ఉప్పొంగిపోయారు.
బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. జనగాం జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన సభలో ఆమె పాల్గొన్నారు. యువత భవిష్యత్తును బీఆర్ఎస్ చీకటిలోకి నెట్టేసిందని.. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజులే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్ని కూడా జోరు పెంచాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. తాజాగా మరోసారి జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటించనున్నారు. 25న ప్రధాని మోదీ, 24న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు.
బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింథియాపై ప్రియాంక గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతను పొట్టిగానే ఉంటాడు కానీ పొగరు ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి గ్వాలియర్, చంబా ప్రజలకు సింథియా పెద్ద ద్రోహం చేశారంటూ దాతియాలోని ఎన్నికల ప్రచారంలో మండిపడ్డారు.