IPL 2024: చెన్నై తో జరిగే మ్యాచ్ లో పృథ్వీ షా ఉండేనా!
చెన్నై సూపర్ కింగ్స్ తో సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాాచ్ లో యువ బ్యాటర్ పృథ్వీ షా ఓపెనర్ గా బ్యాటింగ్ దిగుతాడో లేదా అనే విషయంపై దిల్లీ కోచ్ రికీపాంటింగ్ స్పందించారు.