Maoist: మావోయిస్టులతో చర్చల్లేవ్.. కేంద్ర మంత్రి సంచలన ప్రకటన!
మావోయిస్టులతో శాంతి చర్చలపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఎంతోమంది అమాయకులను చంపిన నక్సలైట్లతో చర్చల ప్రసక్తే లేదన్నారు. వారు ఆయుధాలు వీడిన తర్వాతే చర్చల గురించి ఆలోచిస్తామని చెప్పారు.