Cyber Crime: సైబర్ నేరగాళ్ల నుంచి రూ.5489 కోట్లు స్వాధీనం..
సైబర్ నేరగాళ్ల నుంచి ఇప్పటిదాకా రూ.5,489 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ సొమ్మును బాధితులకు రీఫండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.