ప్రశాంత్ నేర చరిత్రపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. వెలుగులోకి భయంకరమైన నిజాలు
నిజామాబాద్ సీరియల్ కిల్లర్ ప్రశాంత్ నేర చరిత్రపై పోలీసు అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మదనపల్లికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ, ఫోరెన్సిక్ అధికారులు ఈ కేసులో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ప్రసాద్ డెడ్బాడీనీ వెలికితీసి పంచనామా నిర్వహించారు.
/rtv/media/media_files/2026/01/11/fotojet-2026-01-11t172446-2026-01-11-17-25-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-21T125320.044-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-40-jpg.webp)