PMFBY: కేవలం రూ.76 చెల్లిస్తే.. రూ.38 వేల బెనిఫిట్.. రైతులకు మోదీ సర్కార్ బంపరాఫర్!
రైతులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రూ.76 ప్రీమియం చెల్లిస్తే సుమారు రూ.38,000 వరకు బీమా కవరేజ్ అందిస్తుంది. వర్షాలు, వరదలు, తుఫానులు, కరువు, తెగుళ్లు వంటి విపత్తుల వల్ల పంట నష్టం జరిగితే ఇది వర్తిస్తుంది.