IND-PAK WAR: భారత్ లోకి 21 మంది పాకిస్తానీయులు.. ఆ పోర్టులో హైఅలర్ట్!
భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒడిశాలోని పరదీప్ పోర్టులోని ‘ఎమ్టీ సైరెన్ II’ నౌకలో 21 మంది పాక్ సిబ్బంది ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.
/rtv/media/media_files/2025/10/14/ship-war-2025-10-14-22-25-48.jpg)
/rtv/media/media_files/2025/05/14/D2DT7zHrOXIpSzlu7Rl0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ship-jpg.webp)