క్రైంPoonch Terrorist Attack : ఆర్మీ వాహనాలపై ముష్కరుల కాల్పులు..తిప్పి కొట్టిన జవాన్లు..!! జమ్మూకశ్మీర్ లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. పూంఛ్ జిల్లాలో సైనిక వాహనాలపై దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన జవాన్లు దాడుల్ని తిప్పికొట్టారు. పరస్పర కాల్పుల్లో ఎంతమందికి గాయాలయ్యాయన్న విషయం తెలియరాలేదు. By Bhoomi 12 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn