Rahul Gandhi: 22 మంది పిల్లలను దత్తత తీసుకున్న రాహుల్ గాంధీ.. వాళ్లు ఎవరో తెలుసా?
భారత్-పాక్ కాల్పుల సమయంలో జమ్మూకశ్మీర్లోని పూంచ్లో 22 మంది పిల్లల తల్లిదండ్రులు మృతి చెందారు. అనాథులుగా మారిన 22 మంది పిల్లలను రాహుల్ గాంధీ దత్తత తీసుకున్నారు. వీరి గ్రాడ్యూయేషన్ వరకు పూర్తి బాధ్యత రాహుల్ గాంధీ తీసుకున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/08/25/pakistan-drones-2025-08-25-17-09-45.jpg)
/rtv/media/media_files/2025/01/10/I4fvJ8UuOuHjKlNU73ok.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/army-tankers-jpg.webp)