PMMY: కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్.. వారికి రూ.20 లక్షల లోన్!
2024-25 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం.. ముద్రా యోజన పథకం కింద ఇచ్చే రుణాన్ని రూ.20 లక్షలకు పెంచింది. దీంతో చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహ సంస్థలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. లోన్ పొందాలనుకునే వారు mudra.org.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.