PM Kisan: రైతులకు మోదీ సర్కార్ తీపికబురు..ఆ రోజే 16వ విడత పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ..!!
మోదీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు జమ కావాలంటే ఫిబ్రవరి 20వ తేదీలోపు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. అయితే పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ఈ కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలి.