PM Kisan: అన్నదాతలకు గుడ్ న్యూస్...అకౌంట్లోకి రూ. 12వేలు..!!
రైతులకు శుభవార్త. బ్యాంక్ అకౌంట్లోకి రూ. 12వేలు జమ కానున్నాయి. ఏటా ఈ ప్రయోజనం లభించనుంది.
రైతులకు శుభవార్త. బ్యాంక్ అకౌంట్లోకి రూ. 12వేలు జమ కానున్నాయి. ఏటా ఈ ప్రయోజనం లభించనుంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడద నిధులను బుధవారం విడుదల చేసింది కేంద్రం. అర్హులైన ఖాతాల్లో నగదు జమ చేసింది. మీకు డబ్బులు జమకానట్లయితే... [email protected]. లేదా [email protected] వెబ్సైట్ల ద్వారా తమ ఫిర్యాదు చేయవచ్చు.
15వ విడత పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. బుధవారం ఝార్ఖండ్ నుంచి పీఎం మోదీ కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. లబ్ధిదారుల జాబితాలో మీరు పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లింక్ ద్వారా చెక్ చేసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
పీఎం కిసాన్ 15వ విడత నిధి విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో ముందుగానే డబ్బు విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈకేవైసీ పూర్తైన రైతుల ఖాతాల్లోనే డబ్బు జమ అవుతుందని ప్రభుత్వం తెలిపింది.
ఏపీ రైతులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 7న రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటనలో సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద ప్రతీ రైతుకు ఎకరాకు రూ.6 వేల చొప్పున అందిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని రూ.8 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రైతులకు గుడ్ న్యూస్...నేడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేయనున్నారు. ఇవాళ రాజస్థాన్లోని సికార్ లో మోదీ డీబీటీ ద్వారా దేశంలోని 8.5కోట్ల మంది రైతులకు అకౌంట్లలోకి సుమారు రూ. 17,000కోట్లను బదిలీ చేయనున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ.2.42 లక్షల కోట్లకు పైగా లబ్ధి చేకూరింది.