PM Kisan Funds Release: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో అనుబంధం ఉన్న రైతులకు ఇది శుభవార్త. 16వ విడతలో రూ.2000 మొత్తాన్ని కేంద్రం ఇవాళ జమ చేయనుంది. రైతుల ఖాతాలకు ప్రధాని మోదీ నేరుగా బదిలీ చేయనున్నారు. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ప్రకారం 16వ విడతను ఫిబ్రవరి 28న రిలీజ్ చేస్తున్నారు. అంటే మరో కొన్ని గంటల్లో రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు పడతాయి.
పూర్తిగా చదవండి..PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ రైతుల ఖాతాలోకి డబ్బు!
పీఎం కిసాన్ 16వ విడద నిధులను ఇవాళ కేంద్రం రైతుల ఖాతాలో బదిలి చేయనుంది. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏటా రూ.6,000 అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాలో జమ చేస్తారు. 16వ విడతలో రూ.2000ని రైతులకు అందిస్తారు.
Translate this News: