BREAKING: సీఎం రేవంత్ ఇంటికి కేంద్రమంత్రి.. ఆ అంశాలపైనే చర్చ!
హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ సీఎం రేవంత్ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.