KCR వల్లే పోలీసుల నుంచి నాకు నోటీసులు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
మాజీ సీఎం కేసీఆర్ చేసిన పాపాల కారణంగా పోలీసుల నుంచి ఆయనకు నోటీసులు వచ్చాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
/rtv/media/media_files/2024/11/02/JYa2PpmIKzxivGzoBDzc.jpg)
/rtv/media/media_files/2025/03/24/dmVJRS9n2ZVvnxtzK7OC.jpg)