Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణకు KCR
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే న్యాయనిపుణులతో ఆయన చర్చించినట్లు సమాచారం. జూన్ 5న విచారణకు రావాలని కాళేశ్వరంపై కేసీఆర్కు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తొలిసారి ఆయన పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KCR-8-jpg.webp)
/rtv/media/media_files/2024/11/15/N8uPABxilNYISXMkNJFa.jpg)