Congress : కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ కన్నుమూత!
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
'పద్మ శ్రీ అవార్డ్ 2022' గ్రహీత సకిని రాంచంద్రయ్య ఇక లేరు. ఆయన తీవ్ర అనారోగ్యంతో స్వగృహంలోనే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివాసీ తెగల కథలు చెప్పే కళాకారుల్లో చిట్టచివరి వాడిగా రాంచంద్రయ్య గుర్తింపు పొందారు.
తూర్పు గోదావరి జిల్లాఆ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణరావు (కృష్ణ బాబు) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు ‘టైటానిక్‘ ఫేమ్ బెర్నాల్డ్ హిల్ (79) ఇక లేరు. ఆదివారం హిల్ ఆకస్మికంగా కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బెర్నాల్డ్ తన కెరీర్ మొత్తంలో 11 ఆస్కార్ అవార్డులు అందుకోవడం విశేషం.
మలయాళీ గాయకుడు, సంగీత దర్శకుడు కేజీ జయన్ (90) ఇక లేరు. ఆనారోగ్య సమస్యల కారణంగా చికిత్సపొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయ్యప్ప భక్తి గీతాలకు ఫేమస్ అయిన జయన్.. 2019లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టార్ పాప్ సింగర్ పార్క్ బొ రామ్ (30) హఠాన్మరణం చెందారు. ఏప్రిల్ 11 అర్ధరాత్రి ఓ ఈవెంట్ కు హాజరైన ఆమె.. రెస్ట్ రూమ్ లోనే కన్నుమూసింది. ఈ దుర్వార్త తెలిపేందుకు చింతిస్తున్నామని సింగర్ టీమ్ వెల్లడించింది.
ప్రముఖ కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం చెందారు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించారు. ఛాతిలో నొప్పి వస్తుందంటూ తీవ్ర అస్వస్థతకు గురైన బాలాజీని కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ప్రముఖ దర్శకుడు, నటి కల్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ చెన్నైలో గుండె పోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త బొడిగె గాలయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించారు. ఈటల రాజేందర్, బోయినపల్లి వినోద్ కుమార్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.