హైకోర్టు సంచలన తీర్పు..తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తే ఆస్తి వెనక్కి...!!
తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకుని పిల్లలకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తల్లిందడ్రులు ఆస్తిని ఇచ్చిన తర్వాత..తమ పిల్లలు పట్టించుకోకపోతే..వారిపై ఉన్న ఆస్తిని లేదా వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది