ఓవర్ నైట్ స్టార్స్ అయిపోదామని సోషల్ మీడియా మీద మోజుతో ఓ తల్లిదండ్రులు చేసిన పని దేశం మొత్తం నివ్వెరపోయేలా చేసింది.ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం కోసం ఐఫోన్ కొనాలనుకున్నారు. దీనికోసం కన్న కొడుకునే అమ్మేశారు ఈ కసాయి తల్లిదండ్రులు. అమ్మతనానికే మచ్చతెచ్చిన సంఘటన పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పానిహతిలోని గాంధీనగర్కు చెందిన జయదేవ్, సతి దంపతులకు ఇద్దరు పిల్లలు.
పూర్తిగా చదవండి..ఐఫోన్ కోసం కన్న కొడుకుని అమ్మేసిన తల్లిదండ్రులు, కానీ చివరికి..
ఇటీవల చాలామంది ఫోనుతోనే కాలక్షేపం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తలదూర్చిన కొంతమంది మాత్రం పక్కన పెద్ద పిడుగుపడినా పట్టించుకోరు వీళ్లు. అంతలా ఫోన్లకు కనెక్ట్ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామందికి చాలా క్రేజ్ వస్తోంది. దీనికి చదువు, అనుభవం పెద్దగా అక్కర్లేదు. కేవలం టాలెంట్ ఉంటే చాలు. కానీ ఇక్కడ ఐఫోన్ కోసం ఎవరు చేయని దారుణానికి తల్లిదండ్రులు ఒడిగట్టారు.ఏకంగా కన్న కొడుకునే అమ్ముకున్నారు. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లో చోటుచేసుకుంది.
Translate this News: